తగరపువలస రహదారి సంగివలస బ్రిడ్జి దగ్గర రాకపోకలు బంద్

76చూసినవారు
తగరపువలస రహదారి సంగివలస బ్రిడ్జి దగ్గర రాకపోకలు బంద్
తగరపు వలస సమీపంలో గల సంగీవలస బ్రిడ్జి కింద వర్షంనీరు మోకాళ్ళ లోతు వరకు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సంఘీ వలస బ్రిడ్జ్ వద్దకు చేరుకొని పరిస్థితిని అంచనా వేశారు. సంఘటన స్థలం నుంచే జిల్లా కలెక్టర్ తోను జీవీఎంసీ కమిషనర్ తో మాట్లాడారు.వర్షం వచ్చే ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుందని ఈ సమస్యను పరిష్కరిస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్