వైసిపి జిల్లా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

54చూసినవారు
విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. కార్యాలయంలో మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పూజల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు రవి రెడ్డి, అప్పన్న , బిపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్