గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని కాపాడాలి

57చూసినవారు
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని కాపాడాలి
చోడవరం (గోవాడ) చక్కెర కర్మాగారం పై కూటమి నాయకులు మొసలి కన్నీరు కార్చకుండా రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్యాక్టరీని ఆధునీకరించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చోడవరంలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్‌తో సహా కూటమి నాయకులు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్