మూడేళ్ల పదవీకాలం పూర్తి

61చూసినవారు
మూడేళ్ల పదవీకాలం పూర్తి
ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా విజయవంతంగా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సుభద్ర కు జడ్పీ అధికారులు బుధవారం విశాఖలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం సుభద్ర మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న తనకు వైసిపి అధినేత జగన్ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు

సంబంధిత పోస్ట్