30న జ‌రిగే మ‌హాధ‌ర్నాను విజ‌య‌వంతం చేయండి

56చూసినవారు
30న జ‌రిగే మ‌హాధ‌ర్నాను విజ‌య‌వంతం చేయండి
జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 30వ తేదీన చేపట్టే మహాధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి. కుమార్‌ పిలుపునిచ్చారు. విశాఖ‌లోని ఇందిరాగాంధీ జులాజికల్‌ పార్క్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, జూపార్కులో 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న కార్మికుల జీతాలు అతి తక్కువగాఉన్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్