గాజువాక సీఐగా పార్ధసారథి

62చూసినవారు
గాజువాక సీఐగా పార్ధసారథి
విశాఖలోని త్రీ టౌన్‌ సీఐ పార్ధసారథిని బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను గాజువాక స్టేషన్‌కు బదిలీ చేశారు. త్రీటౌన్‌ సీఐగా వీఆర్‌గా ఉన్న రమణయ్యను నియమించారు. రమణయ్య గతంలో ఎంవీపీ పోలీసు స్టేషన్, గోపాలపట్నం సీఐగా పనిచేశారు. రమణయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్