నడిరోడ్డు పై కత్తుల తో దండుపాళ్యం బ్యాచ్ హల్ చల్ చేశారు. శనివారం రాత్రి ఈ సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు గాయపడగా చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. రౌడీ షీటర్ సతీష్, మరో వ్యక్తి కత్తుల తో ఎటాక్ చేసుకున్నారు. విశాఖలో నిత్యం రౌడీషీటర్లు రెచ్చిపోతూ బరితెగిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు.