జిఒ రేట్లు ప్రకారం జీతాలు చెల్లించాలని ధర్నా

70చూసినవారు
జిఒ రేట్లు ప్రకారం జీతాలు చెల్లించాలని ధర్నా
రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ కార్మికులకు జిఒ రేట్లు ప్రకారం జీతాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం. జగ్గునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గాజువాక‌లోని వడ్లపూడి రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాపుమెయిన్‌ గేటు దగ్గరబుధవారం కార్మికులు ధర్నా చేశారు. జగ్గునాయుడు మాట్లాడుతూ, రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 30న నిర్వహించేధర్నాను జయప్రదంచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్