విశాఖలో తీవ్ర ఉద్రిక్తత

13191చూసినవారు
విశాఖలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నవ జవాన్ భారత్ సభ సభ్యులు ఈవీఎంలు రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పరస్పరం తోపులాడుకున్నారు. ఈ ఘటనలో నవ జవాన్ సభ్యుల చొక్కాలు చినిగాయి. ఈ ఘటన పై వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సంబంధిత పోస్ట్