అయ్యన్న నామినేషన్ కు హాజరైన సీఎం రమేష్

2925చూసినవారు
నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ కార్యక్రమానికి అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ శుక్రవారం హాజరయ్యారు. ఐదుగురు మించి నామినేషన్ వెయ్యడానికి వెళ్లకూడదని నిబంధన ఉండడంతో కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు నానా అగచాట్లు పడ్డారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాపా కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్