చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన జెసి

54చూసినవారు
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి సోమవారం పరామర్శించారు. చిన్నారులకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. విశాఖ తరలించిన చిన్నారుల వైద్యం పట్ల ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం ఇవ్వాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆర్డీవో జయరాంను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్