అధికారుల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్

81చూసినవారు
అధికారుల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో చింతూరు డివిజన్ పరిధిలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతూరు డివిజన్ పరిధిలోని వి. ఆర్. పురం, మండలంలోని శ్రీరామగిరి పంచాయతీ పరిధిలో వివిధ గ్రామాలు ముంపు గురయ్యే ప్రమాదం ఉందని అప్రమత్తం చేశారు.

సంబంధిత పోస్ట్