లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన హోం మంత్రి

73చూసినవారు
పాయకరావుపేట పట్టణం లోతట్టు ప్రాంతాలను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం పరిశీలించారు. వరద నష్టం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పాండురంగ స్వామి ఆలయం వెనుక ప్రాంతంలో మహిళలతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు రోగులను సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు ఆమె వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్