మరమ్మతులు చేపట్టి గండిని పూడ్చాలి

73చూసినవారు
ఇటీవల కురిసిన వర్షాలకు పరవాడ గ్రామంలో పెద్ద చెరువు గండి పడడంతో పైడిమాంబ అమ్మవారి ఆలయం నుంచి శివాలయానికి వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు బుధవారం ఆ ప్రాంతంలో పర్యటించి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. వర్షాలు తగ్గిన తర్వాత పనులు మొదలు పెడతామని అధికారులు తెలుపగా ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్