ఆల‌యాల ప‌విత్ర‌తను కాపాడాలి

68చూసినవారు
టిటిడి లడ్డూ వివాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా విశాఖలోని దొండపర్తి రామాలయంలో విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీ‌నివాస్‌, జ‌న‌సేన నేత‌లు మంగ‌ళ‌వారం రాత్రి ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ల‌డ్డూ కల్తీ బాధాక‌ర‌మ‌ని, భ‌క్తుల మ‌నోభావాల‌తో కూడుకున్న‌ద‌ని ఎమ్మెల్యే వంశీ అన్నారు. ఆల‌యాల ప‌విత్ర‌త అంద‌రూ కాపాడాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన నాయ‌కులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్