ఏయూలో ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ

76చూసినవారు
ఏయూలో ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ
ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, ఏ. యూ పూర్వ విద్యార్థి పి. రాజబాబు శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్ ధనుంజయరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా వర్సిటీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రాజబాబు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.

సంబంధిత పోస్ట్