రైల్వేకు ఏయూ జియాలజీ విభాగం నివేదిక‌

74చూసినవారు
రైల్వేకు ఏయూ జియాలజీ విభాగం నివేదిక‌
రైల్వే శాఖ అనేక మార్గాల్లో రెండో లైన్‌, మూడో లైన్‌ నిర్మిస్తోంది. కొత్తవలస-కోరాపుట్‌ మధ్య కొండవాలు ప్రాంతం ఎక్కువగా ఉన్న బొడ్డవర- కరకవలస సెక్షన్‌ మధ్య అధ్యయనం చేయాలని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం అధ్యాయ‌నం చేసింది. గత ఏడాది నవంబరులో జియాలజీ ప్రొఫెసర్ల బృందానికి ఈ ప్రాజెక్టును అప్పగించగా, అనేక అంశాలను పరిశీలించి కీలక నివేదికను బుధ‌వారం రైల్వే శాఖకు అందించింది.

సంబంధిత పోస్ట్