కొక్కిరాపల్లిలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

70చూసినవారు
కొక్కిరాపల్లిలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం
స్వచ్ఛత హీ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యులు కావాలని యలమంచిలి తహసీల్దార్ వరహాల రావు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు పిలుపునిచ్చారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లిలో బుధవారం స్వచ్ఛత హీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దినప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. గ్రామ జ్యోతి యువత సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్