వాడ నరసాపురంలో టిడిపి, జనసేన, బిజెపి ముమ్మర ప్రచారం

66చూసినవారు
వాడ నరసాపురంలో టిడిపి, జనసేన, బిజెపి ముమ్మర ప్రచారం
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం మండలంలోని వాడ నర్సాపురం గ్రామంలో బిజెపి, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఎలమంచిలి నియోజవర్గంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ లను వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్