పవన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

78చూసినవారు
ఈనెల 21న అనగా ఆదివారం నరసాపురం పట్టణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకు నరసాపురం మున్సిపల్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ వద్ద పవన్ కళ్యాణ్ వారాహీ విజయ యాత్ర భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. కావున నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్