‘ఇది మంచి ప్రభుత్వం’ లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే పితాని

80చూసినవారు
‘ఇది మంచి ప్రభుత్వం’ లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే పితాని
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెనుగొండ గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలకు సంక్షేమం అభివృద్ధిపాలనను అందించిందన్నారు.

సంబంధిత పోస్ట్