వరద బాధితులకు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ భారీ విరాళం

63చూసినవారు
వరద బాధితులకు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ భారీ విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పశ్చిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేకరించిన కోటి 116 రూపాయలను శుక్రవారం మంత్రి నిమ్మ‌ల రామానాయుడుతో క‌ల‌సి అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ శ్రీరామ రాజు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్