వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలు హర్షం

61చూసినవారు
వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలు హర్షం
సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ 58 నెలల్లో నవరత్నాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారని, ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలతో పేదలకు మరెంతో మంచి జరుగుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్