సేవకుల ఆత్మీయ సదస్సు

72చూసినవారు
సేవకుల ఆత్మీయ సదస్సు
లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన సేవకుల ఆత్మీయ సదస్సు కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ కుటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. మీరెవరు అధైర్య పడవద్దని, మీకేమైనా సమస్యలుంటే అవి నేను తీసుకొని వాటిని పరిష్కారిస్తానన్నారు. అలాగే అందరు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరు సహకరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్