దెందులూరు: ఈ నెల 22 నుంచి 24 వరకు ఆధార్ శిబిరాలు

76చూసినవారు
దెందులూరు: ఈ నెల 22 నుంచి 24 వరకు ఆధార్ శిబిరాలు
దెందులూరు, మండలంలో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో
శ్రీదేవి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ శిబిరాల్లో ఆధార్ నమోదు, నవీకరణ చేపడుతుందన్నారు. ఈ క్రమంలో ఈనెల 22న సత్యనారాయణపురం, కొవ్వలి. 23, 24, 25 తేదీల్లో దెందులూరు, కొవ్వలి గ్రామాల్లో ఈ ఆధార్ శిబిరాలు ఉంటాయన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్