పెదపాడు: మీ కోసం చింతమనేని కార్యక్రమం

67చూసినవారు
పెదపాడు: మీ కోసం చింతమనేని కార్యక్రమం
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సాయం తప్పకుండా చేరాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదపాడు మండలం కొనికి, సత్యవోలు గ్రామాల్లో మీ కోసం చింతమనేని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల బుడమేరు వరదల కారణంగా ముంపునకు గురైన రైతులకు నష్టపరిహారం పై ఆయన మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షుడు లావేటి శ్రీనివాసరావు, నాయకులు అనిల్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్