ఏలూరులో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

2228చూసినవారు
ఏలూరులో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ ర్యాలీ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తోందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అధికారులు అవగాహన కలిగించారు. మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్