ఏలూరు జిల్లాలో భారత్ బంద్

60చూసినవారు
ఏలూరు జిల్లాలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత బందుకు మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు బస్టాండ్ వద్ద మాలలు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్