జంగారెడ్డిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ ఔదార్యం

50చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సోమవారం సహాయక చర్యలు నిమిత్తం నిత్యవసర సరుకులు పంపిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్