ఒక నేరస్తుడితో రాజకీయం చేయాల్సి వచ్చింది

72చూసినవారు
నేను ఎన్నో రాజకీయాలు చేశా. ఎంతమందితో రాజకీయాలు చేశా కానీ ఒక నేరస్తుడితో రాజకీయం చేయాల్సి రావడం నాకే నామోషీగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు నగరంలో వరదలపై ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజా హితం కోసం నాకు తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్