వైసీపీ పాలనలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయి: సీఎం

59చూసినవారు
ఐదు సంవత్సరాల పరిపాలన, ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలో మొత్తం భ్రష్టు పట్టాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత పాలనలో పనిచేసే వ్యక్తులను పని చేయకుండా చేశారన్నారు. దీని ద్వారా ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని అలాగే బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఒక యుద్ధమే చేశామని చెప్పారు. ఇరిగేషన్ శాఖను, మంత్రి రామానాయుడును సీఎం అభినందించారు.

సంబంధిత పోస్ట్