రేపటి నుంచే ఉచిత ఇసుక విధానం అమలు

59చూసినవారు
రేపటి నుంచే ఉచిత ఇసుక విధానం అమలు
ఏలూరు జిల్లాలో ఇసుక రవాణాచేసే వాహనాలను ఆన్ లైన్ ద్వారా సోమవారం సాయంత్రం నాటికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా ఇసుక సమన్వయ శాఖల అధికారులు, లారీ యజమానులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీపై అవగాహన కలిగించారు. సెప్టెంబరు 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానం అమలవుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్