నరసాపురం: కూరగాయలు సరసమైన ధరలకు అందించేలా చర్యలు

69చూసినవారు
నరసాపురం: కూరగాయలు సరసమైన ధరలకు అందించేలా చర్యలు
టమాటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో పగో జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్, మార్కెటింగ్, హోల్ సేల్ కూరగాయల వర్తకులతో సమావేశమై వినియోగదారులకు అందుబాటు ధరలలో కూరగాయలు, ఉల్లిపాయలు అందించేందుకు సమీక్షించారు.

సంబంధిత పోస్ట్