మంత్రి నిమ్మల ఆదేశాలు-లక్ష్మీపాలెం వరద బాధితులకు నిత్యవసరాలు

53చూసినవారు
యలమంచిలి మండలం లక్ష్మిపాలెంలో శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు లక్ష్మీపాలెం వరద బాదితులకు బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, కడలి గోపాలరావు, చెరుకూరి అంజిబాబు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్