శభాష్ రామానాయుడు - మంత్రి నారా లోకేష్

68చూసినవారు
శభాష్ రామానాయుడు - మంత్రి నారా లోకేష్
దాదాపు 64 గంటల పాటు నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా, వరద వచ్చినా లెక్కచేయకుండా ఎంతో బాధ్యతగా దగ్గరుండి మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండ్ల పూడిక పనులను నిర్వహిస్తున్నారు. బుడమేరు గండ్ల పూడిక పనులను శనివారం మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. మంత్రి రామానాయుడు పనితీరును మెచ్చుకుని శభాష్ అంటూ ప్రశంసించారు. రెండు గండ్లు పూడిక పూర్తి కాగా, నేడు 3వగండి పూడిక జరగడం పట్ల లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్