రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

6801చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
జీలుగుమిల్లి మండలం పండువారిగూడెం వద్ద గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. టి. నరసాపురం మండలం బండివారిగూడేనికి చెందిన రాయల జలపాలు(55), జంగారెడ్డిగూడెం మండలం ఎ. పోలవరానికి చెందిన వసంతవాడ సాయి(23) ద్విచక్ర వాహనాలపై వస్తూ సంఘటనా స్థలం వద్ద ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్