స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం

61చూసినవారు
స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం
అక్రమాలు, దౌర్జన్యాలే ప్రధానంగా వారు ముందుకెళ్తారని, వారికి ధనార్జనే ప్రధానమని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ను ఉద్దేశించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం 3వ వార్డు అబ్బులు కొట్టు సెంటర్లో స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొలుకులూరి ధర్మరాజు, జగ్జీవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్