దరిద్రం వదిలించుకోవాల్సిన అవసరం ఉంది: బొలిశెట్టి

79చూసినవారు
దరిద్రం వదిలించుకోవాల్సిన అవసరం ఉంది: బొలిశెట్టి
రాష్ట్రానికి, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భయపెట్టే రోజులు పోయాయని, బెదిరింపులు మానేయాలని మంత్రికి హితువు పలికారు. రానున్న సంగ్రామంలో కూటమి అభ్యర్థిగా తనకు విజయం చేకూర్చాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్