రేపు కుంచనపల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ నిలిపివేత

80చూసినవారు
రేపు కుంచనపల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ నిలిపివేత
తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కుంచనపల్లి, మెట్ట ఉప్పరగూడెం, ఇటుకల గుంట, అమృతపురం, మోదుగ గుంట గ్రామాలతో పాటు మోదుగుంట సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్