వినాయకుడిని దర్శించుకున్న టిడిపి నేత బాబ్జి

56చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణం గణేష్ నగర్ లోని వినాయకుడిని శనివార టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి దర్శించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆశీస్సు లు నియోజవర్గ ప్రజలకు ఉండాలని కోరారు. మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు,గంధ సతీష్,ఆలయ కమిటీ చైర్మన్ కల్యాణ రామచందర్రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్