తణుకులో 2కె రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

56చూసినవారు
తణుకు పట్టణంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం 2కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి మన జిల్లాకు రావడం అదృష్టమని అన్నారు. అలాగే ఆమె పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్