ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.10,00,000 స్వాధీనం

23668చూసినవారు
ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.10,00,000 స్వాధీనం
పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామం రైల్వే గేటు సమీపంలో ప్లయింగ్ స్క్వాడ్ బృందం బుధవారం తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కుముదువల్లి ఓ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఆ సమయంలో అతడి వాహనం ఆపి తనిఖీ చేయగా తన వద్ద ఉన్న బ్యాగులో ఆధారం లేకుండా తరలిస్తున్న పది లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని పాలకోడేరు మండలం ప్లయింగ్ స్క్వాడ్ ఇంచార్జ్ రామాంజనేయులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్