పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం

69చూసినవారు
ఉంగుటూరు మండలం రాచూరు గ్రామంలో ఆదివారం పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రజల సహకారం తో మంద శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అమ్మవారికి తోలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గరగల తో బాణాసంచుల కాల్పు బ్యాండ్ మేళాలతో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్