ప్రమాదకరంగా మారిన రోడ్డు

74చూసినవారు
కమలాపురం నియోజకవర్గం వీరప్పనాయన పల్లి మండలంలోని గోనమాకులపల్లి యు.రాజుపాలెం రోడ్డు ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. రోడ్డు పై గుంతలు ఏర్పడటంతో కొన్ని సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్