తెలంగాణలో లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రేస్ పార్టీలోకి వస్తారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చేది కష్టమే అన్నారు.