హైదరాబాద్​‌లో ఘనంగా శోభాయాత్ర

62చూసినవారు
హైదరాబాద్​‌లో ఘనంగా శోభాయాత్ర
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​లో ప్రతి ఏడాది రాముల వారి శోభాయాత్ర చేస్తారు. అందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మంగళ్​హాట్​ పరిధి సీతారాంభాగ్​ నుంచి శోభాయాత్ర ప్రారంభమైన ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. 20 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్