భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపణ శోభాయాత్ర

566చూసినవారు
ఆదిలాబాద్ సమీపంలోని గ్రీన్ వ్యాల్యూలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ త్రిశక్తి దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విగ్ర ప్రతిష్టాపన సందర్భంగా నాలుగు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఆదిలాబాద్ లో ఉత్సవ విగ్రహ శోభాయాత్రను చేపట్టారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు అందరూ పసుపు రంగు చీరలను ధరించి, తలపై కలశాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్