జిల్లా కేంద్రంలో భారీగా క్లోరో హైడ్రేట్, ఆల్ఫో జోలం పట్టివేత

78చూసినవారు
జిల్లా కేంద్రంలో భారీగా క్లోరో హైడ్రేట్, ఆల్ఫో జోలం పట్టివేత
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని ఓ గోదాంలో 43 లక్షల విలువ చేసే మత్తుపదార్ధాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సూపర్డెంట్ ప్రదీప్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు వచ్చిన పక్క సమాచారం మేరకు నిర్మల్లోని గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన ఇంట్లో 3. 3 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్