UPS అమలుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

57చూసినవారు
UPS అమలుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్1 నుంచి ఏకీకృత పెన్షన్ పథకం (UPS) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. NPS కింద UPSను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి చనిపోయిన తర్వాత పెన్షన్ లో 60% ఫ్యామిలీకి పెన్షన్ అందిస్తారు. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు కూడా ఉంటాయి. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పే సగటులో 50% పెన్షన్ ఇస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్