తెలంగాణ నుంచి వారికి కేంద్ర మంత్రి పదవులు?

54చూసినవారు
తెలంగాణ నుంచి వారికి కేంద్ర మంత్రి పదవులు?
తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలను కేంద్ర కేబినెట్‌లో తీసుకోవాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌లను తన టీంలోకి తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ఆ నేతలకు కూడా సమాచారం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్